3 comments:

  1. మావుళ్ళమ్మవారి ఆలయం
    భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా

    ఆది పరాశక్తి అయిన శ్రీ లలితా దేవి అనేక ప్రదేశాలలో అనేక రూపాలలో విరాజిల్లుతూ భక్తులను కాపాడుతూ వున్నది. ఆ పరమేశ్వరి పండితులు పూజించే శ్రీమాతగానేకాక పామరులు తమ తల్లిగా, తమ ఈతి బాధలను తీర్చే కరుణారసవల్లిగా, తమ గ్రామాలను కాపాడే గ్రామ దేవతగా కొలుచుకుంటారు. ఆ అమ్మ అనేక చోట్ల అనేక రూపాలతో, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే దయార్ద్రహృదయురాలిగా పూజలందుకుంటున్నది. అలాంటి అమ్మ ఆలయాలలో కొన్నింటిని గురించి ఆషాఢమాసం సందర్భంగా చెప్పుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో నెలకొని వున్న మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తూ ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. పూర్వం ఈ చుట్టుప్రక్కల అంతా మామిడి తోటలు వుండేవిట. అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ....మావిడి చెట్లల్లో వున్న అమ్మ అనేవారని కొందరి కధనం. ఇంకొందరు చెప్పేదేమిటంటే ఈ చుట్టుప్రక్కల వున్న వూళ్ళన్నిటిని చల్లగా కాపాడే తల్లని ప్రతివారూ మా వూళ్ళ అమ్మ ...మా వూళ్ళకి అమ్మ...అనేవారు.. ఆ పేరే మావుళ్ళమ్మ అయింది.

    వంద సంవత్సరాల పైన చరిత్రగల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో భీకరంగా వుండేది. ఆ విగ్రహం 1910 లో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గ్రంధి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి. చతుర్భుజ అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగావుండే ఆ తల్లి కూర్చున్నట్లు వుంటుంది.ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా వుందని అక్కడి ప్రజల విశ్వాసం.ప్రతి సంవత్సరం జనవరి 14నుంచి నెల రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.
    విజయవాడకి 103 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ వూరికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. సమీప ఎయిర్ పోర్టు విజయవాడ. భీమవరం రైలు స్టేషను నుంచి గుడి 2 కి.మీ.ల లోపే వుటుంది. బస్ స్టాడునుంచి గానీ, రైల్వే స్టేషను నుంచి గానీ అటో తీసుకుంటే గునుపూడి సోమేశ్వరాలయం (పంచారామాలలో ఒకటి), యనమదుర్రు శక్తేశ్వర స్వామి దేవాలయం, భీమవరం మావుళ్ళమ్మ దేవాలయం చూసి రావచ్చు. అన్నీ కలిపి 10 -15 కి.మీ. ల దూరంలోనే వున్నాయి.
    - పి.యస్.యమ్.లక్ష్మి
    (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


    Facebook Twitter Google



    Also Read

    Dakshina Triveni San...
    Explore The Wonders ...

    More Punya Kshetralu

    గంగా సాగర్ (వెస్ట్ బ...

    అద్భుతాల లోయ భైరవకోన...


    - See more at: http://www.teluguone.com/devotional/content/bhimavaram-mavullamma-temple-history-65-33612.html#sthash.nCYmgtUH.dpuf

    ReplyDelete
  2. మావుళ్ళమ్మవారి ఆలయం
    భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా

    ఆది పరాశక్తి అయిన శ్రీ లలితా దేవి అనేక ప్రదేశాలలో అనేక రూపాలలో విరాజిల్లుతూ భక్తులను కాపాడుతూ వున్నది. ఆ పరమేశ్వరి పండితులు పూజించే శ్రీమాతగానేకాక పామరులు తమ తల్లిగా, తమ ఈతి బాధలను తీర్చే కరుణారసవల్లిగా, తమ గ్రామాలను కాపాడే గ్రామ దేవతగా కొలుచుకుంటారు. ఆ అమ్మ అనేక చోట్ల అనేక రూపాలతో, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే దయార్ద్రహృదయురాలిగా పూజలందుకుంటున్నది. అలాంటి అమ్మ ఆలయాలలో కొన్నింటిని గురించి ఆషాఢమాసం సందర్భంగా చెప్పుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో నెలకొని వున్న మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తూ ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. పూర్వం ఈ చుట్టుప్రక్కల అంతా మామిడి తోటలు వుండేవిట. అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ....మావిడి చెట్లల్లో వున్న అమ్మ అనేవారని కొందరి కధనం. ఇంకొందరు చెప్పేదేమిటంటే ఈ చుట్టుప్రక్కల వున్న వూళ్ళన్నిటిని చల్లగా కాపాడే తల్లని ప్రతివారూ మా వూళ్ళ అమ్మ ...మా వూళ్ళకి అమ్మ...అనేవారు.. ఆ పేరే మావుళ్ళమ్మ అయింది.

    వంద సంవత్సరాల పైన చరిత్రగల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో భీకరంగా వుండేది. ఆ విగ్రహం 1910 లో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గ్రంధి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి. చతుర్భుజ అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగావుండే ఆ తల్లి కూర్చున్నట్లు వుంటుంది.ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా వుందని అక్కడి ప్రజల విశ్వాసం.ప్రతి సంవత్సరం జనవరి 14నుంచి నెల రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.
    విజయవాడకి 103 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ వూరికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. సమీప ఎయిర్ పోర్టు విజయవాడ. భీమవరం రైలు స్టేషను నుంచి గుడి 2 కి.మీ.ల లోపే వుటుంది. బస్ స్టాడునుంచి గానీ, రైల్వే స్టేషను నుంచి గానీ అటో తీసుకుంటే గునుపూడి సోమేశ్వరాలయం (పంచారామాలలో ఒకటి), యనమదుర్రు శక్తేశ్వర స్వామి దేవాలయం, భీమవరం మావుళ్ళమ్మ దేవాలయం చూసి రావచ్చు. అన్నీ కలిపి 10 -15 కి.మీ. ల దూరంలోనే వున్నాయి.
    - పి.యస్.యమ్.లక్ష్మి
    (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


    Facebook Twitter Google



    Also Read

    Dakshina Triveni San...
    Explore The Wonders ...

    More Punya Kshetralu

    గంగా సాగర్ (వెస్ట్ బ...

    అద్భుతాల లోయ భైరవకోన...


    - See more at: http://www.teluguone.com/devotional/content/bhimavaram-mavullamma-temple-history-65-33612.html#sthash.nCYmgtUH.dpuf

    ReplyDelete
  3. మావుళ్ళమ్మవారి ఆలయం
    భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా

    ఆది పరాశక్తి అయిన శ్రీ లలితా దేవి అనేక ప్రదేశాలలో అనేక రూపాలలో విరాజిల్లుతూ భక్తులను కాపాడుతూ వున్నది. ఆ పరమేశ్వరి పండితులు పూజించే శ్రీమాతగానేకాక పామరులు తమ తల్లిగా, తమ ఈతి బాధలను తీర్చే కరుణారసవల్లిగా, తమ గ్రామాలను కాపాడే గ్రామ దేవతగా కొలుచుకుంటారు. ఆ అమ్మ అనేక చోట్ల అనేక రూపాలతో, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే దయార్ద్రహృదయురాలిగా పూజలందుకుంటున్నది. అలాంటి అమ్మ ఆలయాలలో కొన్నింటిని గురించి ఆషాఢమాసం సందర్భంగా చెప్పుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో నెలకొని వున్న మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తూ ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. పూర్వం ఈ చుట్టుప్రక్కల అంతా మామిడి తోటలు వుండేవిట. అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ....మావిడి చెట్లల్లో వున్న అమ్మ అనేవారని కొందరి కధనం. ఇంకొందరు చెప్పేదేమిటంటే ఈ చుట్టుప్రక్కల వున్న వూళ్ళన్నిటిని చల్లగా కాపాడే తల్లని ప్రతివారూ మా వూళ్ళ అమ్మ ...మా వూళ్ళకి అమ్మ...అనేవారు.. ఆ పేరే మావుళ్ళమ్మ అయింది.

    వంద సంవత్సరాల పైన చరిత్రగల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో భీకరంగా వుండేది. ఆ విగ్రహం 1910 లో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గ్రంధి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి. చతుర్భుజ అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగావుండే ఆ తల్లి కూర్చున్నట్లు వుంటుంది.ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా వుందని అక్కడి ప్రజల విశ్వాసం.ప్రతి సంవత్సరం జనవరి 14నుంచి నెల రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.
    విజయవాడకి 103 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ వూరికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. సమీప ఎయిర్ పోర్టు విజయవాడ. భీమవరం రైలు స్టేషను నుంచి గుడి 2 కి.మీ.ల లోపే వుటుంది. బస్ స్టాడునుంచి గానీ, రైల్వే స్టేషను నుంచి గానీ అటో తీసుకుంటే గునుపూడి సోమేశ్వరాలయం (పంచారామాలలో ఒకటి), యనమదుర్రు శక్తేశ్వర స్వామి దేవాలయం, భీమవరం మావుళ్ళమ్మ దేవాలయం చూసి రావచ్చు. అన్నీ కలిపి 10 -15 కి.మీ. ల దూరంలోనే వున్నాయి.
    - పి.యస్.యమ్.లక్ష్మి
    (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


    Facebook Twitter Google



    Also Read

    Dakshina Triveni San...
    Explore The Wonders ...

    More Punya Kshetralu

    గంగా సాగర్ (వెస్ట్ బ...

    అద్భుతాల లోయ భైరవకోన...


    - See more at: http://www.teluguone.com/devotional/content/bhimavaram-mavullamma-temple-history-65-33612.html#sthash.nCYmgtUH.dpuf

    ReplyDelete